Skip to main content

Posts

Showing posts with the label వైరల్ న్యూస్

Naveen murder : ప్రేయసి కోసమే హత్య

 Naveen murder : హైదరాబాద్ శివారులోని అబ్దులాపూర్ మెట్ లో నవీన్ అనే యువకుడి హత్య రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనం రేపింది.  హరి హరే కృష్ణ, తన ప్రియురాలికి నవీన్ దగ్గరవుతున్నాడని పార్టీ పేరుతో పిలిచి  కిరాతకంగా హత్య చేశాడు.  నవీన్  ను హత్య చేసిన తర్వాత శరీర భాగాలను కోసి వాటిని ఫోటోలు తీసి ప్రియురాలికి పంపించాడు.     హరిహర ఎక్కువగా క్రైమ్ సిరీస్ లు చూసి పక్కా పథకంతోనే నవీన్ ను హత్య చేసినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. పక్కా పధకం ప్రకారం జరిగిన ఈ హత్య తెలంగాణ రాష్ట్రం మొత్తం  ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ హత్యలో హరిహర ప్రేయసి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.   నవీన్ హత్య (naveen murder)  కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కధనం లో తెలుసుకోండి. Naveen Murder Case : నవీన్, హరిహర కృష్ణ స్నేహాతులు. ఒకే కళాశాల లో చదువుతున్నారు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఈ ఇష్టమే ఇప్పుడు నవీన్ ప్రాణాలను బలిగొంది. హరిహర కృష్ణ తాను ప్రేమించిన యువతి కి నవీన్ కూడా దగ్గరగా ఉండడం సహించ లేకపోయాడు. రోజు కలిసి తిరిగినా మనసులో పగ పెంచుకున్నాడు. ఎలాగైనా నవీన్ ను అంతం చేయాలని ప్రణాళికసిద్ధం చేసుకున్

నిత్యానందుడు కైలాశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందా?

  Swamy nityananda united states of kailasa : అత్యాచారాలు, లైంగిక వేధింపులు కేసుల్లో ఇరుక్కుని మన దేశం విడిచి పారిపోయిన దేవుడు స్వామి  నిత్యానంద. తమిళనాడు కు చెందిన ఈ నిత్యానంద ఇక్కడ చేయని తప్పులు లేవు. ప్రముఖులు తో పరిచయాలు ను ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. లైంగిక ఆరోపణలు కేసులు ఎదుర్కొన్నాడు. ఈ నిత్యానంద స్వామి ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లే సమయానికి దేశంవిడిచి జంప్.  తానే దేవుడు అని ప్రకటించుకుని, తప్పులు చేసి కేసుల పెట్టాకా రాత్రి కి రాత్రి దేశం విడిచి పారిపోయాడు.  అమెరికాలో ఎక్కడో ఒక దీవి ని కొనుక్కుని దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. కైలాసం ఒక స్వతంత్ర దేశం అని ప్రకటించుకున్నాడు స్వామి నిత్యానంద.  సొంత కరెన్సీ, జాతీయ పతాకం కూడా ప్రకటించుకున్నాడు. … ఇంతకీ ఆ దేశం ఎక్కడుంది అనేది ఎవరికీ తెలియదు.  కానీ ఐక్యరాజ్యసమితి మాత్రం ఈ స్వామి నిత్యానంద దేశానికి ఓ దేశం గా గుర్తింపు ఇచ్చింది. ఎందుకు గుర్తించింది? అసలు ఒక దేశానికి ఉండాల్సిన లక్షణాలు ఈ కైలాస దేశాని ఉన్నాయా లేదా? అనేది కూడా చూడకుండానే గుర్తించింది.  ఈమె పేరు మాత విజయప్రియ నిత్యానంద. హిందూ చిహ్నం బొట్టు, రుద్రాక్షమాల,